Sunday, 15 April 2012
vijaybhaskarreddyallurublog: విగ్రహాల రాజకీయాలు
vijaybhaskarreddyallurublog: విగ్రహాల రాజకీయాలు: ఈనాడు ప్రతి వెధవ రాజకీయ నాయకుడు,నాయకురాలు (కవిత,హరీష్ రావు లాంటి వారు)కొత్తగా విగ్రహాల పాత మొదలు పెట్టారు,వీరు కొన్నాళ్ళ క్రితం ట్యాంక్ బండ్...
విగ్రహాల రాజకీయాలు
ఈనాడు ప్రతి వెధవ రాజకీయ నాయకుడు,నాయకురాలు (కవిత,హరీష్ రావు లాంటి వారు)కొత్తగా విగ్రహాల పాత మొదలు పెట్టారు,వీరు కొన్నాళ్ళ క్రితం ట్యాంక్ బండ్ పై తెలుగు వేలుగులనే మహానుభావుల విగ్రహాలను తమ అనుచరుల ద్వారా ద్వంసం చేయించిన విషయాన్ని తెలుగు వారు మరిచి పోక ముందే మరల అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీ లో స్థాపించాలని లొల్లి పెడుతున్నారు,ఎందుకు మాలల,మాదిగల ఓట్ల కోసం అని ప్రతి ఒక్కరికి తెలుసు, ముందు మహాత్ముల విగ్రహాలను గౌరవించడం తెలియని ఈ నీచురాలు,ఈమె కుటుంబం విగ్రహాల గురించి మాతలాడుతుంటే అసహ్యం వేస్తున్నది,తెలంగాణా పోరాటంలో మహాత్మా గాంధీ విగ్రహాలనే ద్వంసం చేయించిన ఈ కుక్క మూతి పిండే ఈవిడ చెంచా వర్గం మరల ఈవిగ్రహ రాజకీయాలను మాను కోవాలి ,లేకుంటే అసెంబ్లీలో అంబేద్కర్ అంటే, జగజీవన్ రామ్, పూలే,కొమురం భీమ,నెహ్రు,శాస్త్రి,ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ, ఎన్ టి ఆర్ ,కే సి ఆర్ ,వై యస్ ఆర్ ,ఇలా అందరి విగ్రహాల డిమాండ్లు వసతి, కాదని అంటే మరల గొడవలు రాష్ట్రం ద్వంసం కావడం, లేదా ఎవడో కడుపు మెండిన వాడో వీటిలో ఒకదానిని పగుల కొడితే మరల కుల పోరాటాలు, మరల రాష్ట్రం ద్వంసం కావడం,ఇమిటి ఇదంతా?ఇలా విగ్రహాలు అసెంబ్లీ లో పెట్టుకొంటూ పోతే అందులో ఎం ఎల్ ఎ లకి చోటు ఉండదు,విగ్రాహాలకి తప్ప,విగ్రహాలు చూడడానికి బావుంతాయోమో కానీ పాలించడానికి బావుందవేమో? కే సి ఆర్ ఫ్యామిలీ వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రం ఎంత వెనుక బడింది,అన్ని ప్రభుత్వ సంస్థలు సర్వ నాశనం అయి పోయినాయి,ఇంకా వీరికి సిగ్గు, శరం,బుడ్డి జ్ఞానం లేక ఇలాంటి కోర్కెలతో మరలా రాష్ట్రాన్ని నాశనం చేయ ప్రయత్నించడం దారుణం ఇకనైనా ప్రజలు తెలివి తెచ్చుకొని వీరిని అడ్డు లోవాలి,న్యాయ మూర్తులు నిద్ర పోకుండా,వార్తా పేపర్లు చదివి వీరి ఆటలు సాగకుండా అడ్డు కట్ట వేయాలి,ఇలాంటి కోర్కెలతో రోడ్డు నెక్కిన వీరిని ప్రజలు తరిమి తరిమి కొట్టాలి .
Subscribe to:
Posts (Atom)